గత కొన్ని రోజులుగా చెలరేగిపోతున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. నేడు తిరువూరు నియోజకవర్గం ఇంచార్జిగా మైలావరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను నియమించారు చంద్రబాబు.