బీజేపీ కార్యక్రమాల్లోనూ రాజగోపాల్ రెడ్డి పెద్దగా కనిపించింది లేదు. దీంతో ఆయన మళ్లీ కాంగ్రెస్లోకి వస్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది. నియోజకవర్గంలోనూ ఎలాంటి కార్యక్రమానికి ఆయన హాజరుకావడం లేదని తెలుస్తోంది.