బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. 28మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని గురుకులాల్లో ఉన్న సమస్యలపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇస్తామన్నారు.