సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మేము సభ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అన్నారు. గతంలో సీఎం కిరణ్ కుమార్ కుమార్ రెడ్డిపై ఉల్లంఘన నోటీసు ఇస్తే చర్చకు వచ్చిందని ప్రోటోకాల్ సమస్యలను వివరించామన్నారు.