Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం.. అప్రూవర్‌గా మారిన వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మాగుంట!!

శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవరెడ్డితోపాటు శరత్ చంద్రారెడ్డి కూడా గతంలోనే అప్రూవర్స్‌గా మారి పలు కీలక సమాచారం అందించారు. దీంతో ఈ ఇద్దరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం రాఘవ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు.

Post Published By: narender Thiru
Updated : 8 September 2023, 5:44 PM IST

Published : 
  • 8 September 2023, 5:44 PM IST

Exit mobile version