ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇంకా కొలిక్కిరాలేదు. కానీ, కొన్ని స్థానాల విషయలో ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.
