రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య ఉద్రికత్త వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత సాగర్ కుడికాలువ ద్వారా నీటిని ఏపీకి తిప్పుకున్నారు అక్కడి ఇంజినీరింగ్ అధికారులు. పోలింగ్ టైమ్ లో అకస్మాత్తుగా ఇప్పుడు నీళ్ళ పంచాయతీ ఎందుకు వచ్చింది..? తెలంగాణలో కేసీఆర్ ప్రోద్భలం ఉందా.. ఏపీలో జగన్ ఓట్ల కోసం రాజకీయం చేశారా..?
