ప్రతీ క్షణం భువనేశ్వరికి ధైర్యం చెప్తూ తోడుగా ఉంటోంది బ్రాహ్మణి. కుటుంబ సభ్యులే కాదు.. పార్టీ నేతలు కూడా ధైర్యం కోల్పోకుండా వాళ్ల మధ్యే ఉంటోంది. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ చంద్రబాబుతో జరిగిన ములాఖాత్లో బ్రాహ్మణికి చంద్రబాబు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది.
