రాజ్యసభ ఎంపీగా పాకా సత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు అయ్యారు. బీజేపీ నేత, భీమవరానికి చెందిన పాక వెంకటసత్యనారాయణను ఎంపిక చేసింది ఆ పార్టీ.

Post Published By: Vencateshg
Updated : 28 April 2025, 8:40 PM IST

Published : 
  • 28 April 2025, 8:40 PM IST

Exit mobile version