పెద్దిరెడ్డిపై పవన్ రాజకీయం.. పుంగునూరులో కోట కూలడమే..?
ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది వైసీపీ నేతలను ఇప్పుడు జనసేన పార్టీ గట్టిగానే టార్గెట్ చేసింది. కొంతమంది జనసేన పార్టీలోకి వస్తుండగా.. మరి కొంతమంది పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే పార్టీలోకి వచ్చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు.