టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ షూటింగ్ ప్రాక్టీస్ లో తీవ్రంగా గాయపడ్డారు. తన అంకితభావానికి మారుపేరుగా నిలిచే వరుణ్, కొత్త సినిమా ‘బరి’ కోసం సిద్ధమవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని ఆయన అభిమానులకు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. ముఖ్యంగా ఆయన భార్య అన్నా లెజినోవా సోషల్ మీడియాలో పెద్దగా కనిపించరు. అయితే, తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించి
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘రికార్డులు’ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన సినిమా కొత్తదైనా, పాతదైనా థియేటర్ల వద్ద జాతర జరగాల్సిందే. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో నడుస్తున్న ‘రీ-రిలీజ్’ ట్రెండ్లో పవన్ కళ్యాణ్ తన సినిమాలతో బాక్సాఫీస్
అయ్యవారి బొమ్మ గీయాలి అనుకుంటే చివరికి అది కోతి అయిందంట. అదెలాగో నేను చెప్తాను. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఐదున్నర గంటల పాటు చర్చ జరిగింది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డాక్టర్ గా మారబోతున్నాడు. నర్సుఅవతారం కూడా ఎత్తే పనిలో ఉన్నాడు. రెబల్ స్టార్ కూడా శంకర్ దాదా ఎమ్ బీబీఎస్ కోటు వేసుకోబోతున్నాడు. ఈ ఇద్దరు కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గాయానికి మందు వేయబోతున్నారు.
నటి పూనమ్ కౌర్ మరోసారి సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయ్యారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద లేదా నిగూఢమైన పోస్ట్లతో వార్తల్లో నిలిచే పూనమ్, తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు సినీ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా బాక్సాఫీస్ వద్ద మరోసారి సునామీ సృష్టించింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన మోస్ట్ అవేటెడ్ ఫిలిం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలోకి వచ్చి రాకముందే అంచనాలను ఆకాశానికి
మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం వెండితెరపై మాయాజాలం చేసే నటుడు మాత్రమే కాదు.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవుడు కూడా అని ఆయన మరోసారి నిరూపించుకున్నారు. గతంలో ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా రక్తం
పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా మారిన తర్వాత విడుదలైన మూడో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్లాప్ జాబితాలో చేరిపోయింది. కేవలం ఫ్యాన్స్ పవర్ స్టార్ పై అభిమానంతో చూడాల్సిందే తప్ప ఉస్తాదులో మాస్, క్లాసు