మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటూ మరో 19 మందిపై కేసు నమోదు అయింది. ఇటీవల టీడీపీ అధినేత అనేక ఊళ్లు పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునే ముసుగులో స్థానిక టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులకు వైసీపీ కార్యకర్త చాంద్ బాషా ఫిర్యాదు చేశాడు.

Police have registered a case against former Chief Minister Nara Chandrababu Naidu as A1