ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ వ్యవహారం.. మరోసారి హాట్ టాపిక్ అయింది. లేటెస్ట్ గా.. ఢిల్లీ టూర్ లో ఉన్న మంత్రి నారా లోకేష్.. రెడ్ బుక్ విషయంలో చేసిన వ్యాఖ్యలు సంచలమయ్యాయి.