Renuka Chowdhury: ఓటమి భయంతోనే కాంగ్రెస్ కార్యకర్తలపై పువ్వాడ దాడులు: రేణుకా చౌదరి

పువ్వాడ అజయ్ ఓటమి భయంతో మా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. మా ఖమ్మం కార్పొరేటర్ రాఫీనా బేగంపైనా బైండోవర్ కేసులు వేశారు. ఎంఐఎం, బీఆరెస్ కలిసి ఇబ్బందులు పెడుతున్నాయి. చట్టానికి విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు.

Post Published By: narender Thiru
Updated : 14 November 2023, 3:37 PM IST

Published : 
  • 14 November 2023, 3:37 PM IST

Exit mobile version