హైదరాబాద్ లో నిన్నటి నుంచి జరుగుతున్న వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ పట్ల సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేసారు.
