వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా జైలుకి వెళ్ళడంతో ఆ పార్టీ అగ్ర నాయకత్వంలో కూడా ఆందోళన మొదలైంది. గత ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరించిన సజ్జల రామకృష్ణా రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.