ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్న పేరు వైయస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలహీనంగా ఉన్నా సరే షర్మిల మాత్రం బలంగా తన వాయిస్ వినిపిస్తున్నారు.