కేడర్ మాత్రమే రోడ్డెక్కాలా..? జగన్ ప్యాలెస్ దాటి బయటికి రాడా?

వైసీపీ ఎంత ఘోరమైన స్థితిలో ఉందో….. ఆ పార్టీలో నాయకత్వం ఎలా ఏడ్చిందో మరోసారి రుజువైంది. ఏపీలో కూటమి సర్కార్ కి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వెన్నుపోటుకు రెండేళ్లని వైసిపి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి దిగింది.

Post Published By: dialnews
Updated : 15 June 2026, 11:14 AM IST

Published : 
  • 15 June 2026, 11:14 AM IST

Exit mobile version