కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూసారు. 82 ఏళ్ళ కావూరి అనారోగ్యంతో మరణించారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఈ రోజుల్లో ఎన్నికల్లో ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల హామీలు.. గెలుపు ఓటములను ప్రభావితం చేస్తోన్న సంగతి తెలిసిందే. అందుకే రాజకీయ పార్టీలు సంక్షేమ కార్యక్రమాలపై దూకుడు ప్రదర్శిస్తున్నాయి.
ప్రాంతీయ పార్టీలకు ఢిల్లీ స్థాయిలో ఏదోక సపోర్ట్ ఉండటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. గల్లీలో నువ్వెంత తోపు అయినా ఢిల్లీలో ఓ సపోర్ట్ ఉండాలి
సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నన్న శాటిలైట్ ఇమేజ్ ఇది. ఇది ఇరాన్ న్యూక్లియర్ సైట్కు సంబంధించిన శాటిలైట్ ఫొటో. ఈ ఫొటోనే మిడిల్ ఈస్ట్లో ఎనీటైం వార్ ఖాయమంటోంది.
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత వ్యక్తిగత అలవాట్లకు స్వస్తి పలకాల్సి ఉంటుంది. మనకు ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ ను కంట్రోల్ చేసుకోవాలి..
నికార్స్ అయినా ఐపీఎస్. ఉద్యోగం చేసినంత కాలం విలువలు కోసం తపించిన వాడు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసి జెడి అనే టైటిల్ని తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు.
తమిళ రాజకీయాల్లో విజయ్తో పాటు త్రిష పేరు కూడా బలంగా వినిపిస్తుందిప్పుడు. దానికి కారణం ఇద్దరి మధ్య ఉన్న స్నేహమే.
కిమ్ జు యే’. 2026 ప్రారంభం నుంచీ గ్లోబల్ పాలిటిక్స్లో రీసౌండ్ ఇస్తున్న పేరిది. ఆమె నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కావడం వల్ల ఈ చర్చ జరగడం లేదు.
ప్రతీకార దాడులతో, ప్రతీకార రాజకీయాలలో ఏపీ తగలబడుతుందా? పార్టీ, కులం, మతం, వర్గం…. పేరుతో జనం గ్రూపులుగా విడిపోయి కొట్టుకు చస్తున్నారా?