రవీంద్రభారతిలోని ఆఫీసు నుంచి ప్రభుత్వ ఫర్నిచర్ తరలించుకొని పోతున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సిబ్బందిని ఓయూ స్టూడెంట్స్ పట్టుకున్నారు. ఇన్నాళ్ళు ప్రజల సొమ్మును దోచుకుంది చాలదా.. కుర్చీలు, బల్లలు కూడా ఎత్తుకుపోతున్నారా అంటూ నిలదీశారు.