వ్యక్తులుగా ఎవరికి వారు చేసే పాదయాత్రల కంటే ఐక్యంగా అందరూ చేసే బస్సు యాత్ర ద్వారా అధికారానికి దగ్గరవ్వొచ్చని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం భావిస్తోంది. కర్ణాటక తరహాలో సీనియర్ నేతలంగా కలిసి ఐక్యంగా బస్సు యాత్ర చేసి ప్రజల వద్దకు వెళ్లాలని పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
