Mahanadu: మహానాడుకు వేళాయే.. నేటి నుంచి టీడీపీ మహానాడు.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యం!

రాజమండ్రి వేదికగా నేటి నుంచి ఆదివారం వరకు 32వ మహానాడు జరగబోతుంది. మొదటి రోజు ప్రతినిధుల సభ జరగనుండగా, రెండో రోజు బహిరంగ సభ నిర్వహిస్తారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ఈ మహానాడు సాగబోతుంది.

Post Published By: narender Thiru
Updated : 27 May 2023, 12:53 PM IST

Published : 
  • 27 May 2023, 12:53 PM IST

Exit mobile version