ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో భారీ మొత్తంలో అప్లికేషన్స్ వచ్చాయి. వాటన్నింటినీ పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ.. ప్రతీ నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థులను సెలెక్ట్ చేసిందట. వారిలో ఒకరిని ఫైనల్ చేసి టికెట్ కేటాయించబోతున్నట్టు సమాచారం.
