Vinukonda Murderer : వినుకొండ హంతకుడు ఎవరు.. ఎవరి మనిషి.. అసలేం జరిగింది?

పల్నాడు జిల్లా జిల్లా వినుకొండలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై షేక్ అబ్దుల్ రషీద్‌ను జిలానీ అనే వ్యక్తి కత్తితో దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 19 July 2024, 1:07 PM IST

Published : 
  • 19 July 2024, 1:07 PM IST

Exit mobile version