కాకినాడ జిల్లా పిఠాపురం నియోజక వర్గంలో కూటమిలోని టీడీపీ, జనసేన వర్గ పోరు తారస్థాయికి చేరింది. నువ్వా నేనా అన్నట్టుగా ఇరు పార్టీల శ్రేణులు కుమ్ములాటకు దిగు తున్నాయి.