పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయ్. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించడంతో.. ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయ్.