ఇదేం ట్విస్ట్‌ మహిపాల్‌ అన్నా.. భయపడుతున్నవా ఏంది..

పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్‌ చాలా సీరియస్‌గా ఉంది.. సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లింది వ్యవహారాన్ని ! తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. బీఆర్ఎస్‌ నుంచి పది మంది ఎమ్మెల్యేలు జంపింగ్ జపాంగ్ అన్నారు.

Post Published By: Vencateshg
Updated : 20 March 2025, 2:55 PM IST

Published : 
  • 20 March 2025, 2:55 PM IST

Exit mobile version