Top story :మండలి చైర్మన్ పై అవిశ్వాసానికి రెడీ, రాజీనామాలు ఆమోదించకపోతే తాడోపేడు తేల్చుకుందాం…..

వైసీపీ ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు రాజీనామాలు సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఆ నంబర్ 5కి చేరింది. పార్టీకి, పదవికి మర్రి రాజశేఖర్‌ రాజీనామా చేశారు. మండలి ఛైర్మన్‌ మోషేనురాజును కలిసి రాజీనామా పత్రాని అందజేశారు.

Post Published By: Vencateshg
Updated : 22 March 2025, 4:55 PM IST

Published : 
  • 22 March 2025, 4:55 PM IST

Exit mobile version