Top story: చంద్రబాబు వార్నింగ్ తో…. ముద్రగడ సంస్కరణ సభకు దూరంగా కూటమి నేతలు..!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ పనిచేసింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి లో జరిగిన స్వర్గీయ ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు టిడిపి జనసేన నేతలు దూరంగా ఉన్నారు.అనవసరపు వివాదాల్లో చిక్కుకోకుండా ముందు జాగ్రత్తగా టిడిపి జనసేన