ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ పాదయాత్రల వేడి మొదలుకాబోతోందా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ జనంలోకి వచ్చేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారా? అవుననే అంటున్నాయి వైసీపీ అంతర్గత వర్గాలు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ పాదయాత్రల వేడి మొదలుకాబోతోందా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ జనంలోకి వచ్చేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారా? అవుననే అంటున్నాయి వైసీపీ అంతర్గత వర్గాలు.