Ayodhya Ram Mandir, Prabhas : రాజు గారంటే రాజుగారే మరి..! అయోధ్య భోజనం ఖర్చు ప్రభాస్ దే

రాజు గారంటే (Raju Garu) మజాకా.. అతిధులకు భోజనం వడ్డించడంలో రాజు గారి తర్వాతే. ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగుతోంది. అందులో నేను కూడా తీసిపోను అంటున్నాడు నటుడు ప్రభాస్(Actor Prabhas). ఈనెల 22న అయోధ్యలో జరిగే రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భోజనాల ఖర్చు మొత్తం ప్రభాస్ భరిస్తున్నాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 18 January 2024, 11:09 AM IST

Published : 
  • 18 January 2024, 11:09 AM IST

Exit mobile version