Technology: కృత్రిమ మేధతో మనిషికి మరణమే.. మస్క్‌ ఆందోళనకు కారణమేంటి ?

టెక్‌ వర్గాల్లో కృత్రిమ మేధ ఎంత ఆసక్తి కలిగిస్తుందో.. అంత ఆందోళనకూ గురిచేస్తోంది. ఉద్యోగాలు పోవడంతో పాటు భవిష్యత్‌లో.. ఇది మానవాళి ఉనికికే ముప్పు తలపెట్టే ప్రమాదం ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఎలాన్‌ మస్క్‌ వంటి టెక్‌ నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. అత్యాధునిక ఏఐ వ్యవస్థల అభివృద్ధిని వెంటనే నిలిపివేయాల్సిన అవసరం ఉందని కోరుతూ నిపుణులు బహిరంగ లేఖ రాశారు.

Post Published By: Srikar Creator
Updated : 30 March 2023, 11:00 PM IST

Published : 
  • 30 March 2023, 11:00 PM IST

Exit mobile version