TTD: మహిళల కోసం టీటీడీ మంగళసూత్రాలు.. ధర ఎంతంటే..

శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులు స్వామి వారికి బంగారం సమర్పిస్తుంటారనే సంగతి తెలిసిందే. ఆ బంగారంతో, స్వామివారి ఆశీస్సులతో మంగళ సూత్రాలు తయారు చేయించాలని టీటీడీ నిర్ణయించింది. ఇలా తయారు చేయించిన తాళి బొట్లను శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాలచెత ఉంచి, పూజలు చేస్తారు.

Post Published By: narender Thiru
Updated : 29 January 2024, 8:33 PM IST

Published : 
  • 29 January 2024, 8:33 PM IST

Exit mobile version