India New Captain : కొత్త ఏడాదిలో భారత్‌కు కొత్త కెప్టెన్ ?

సఫారీ పర్యటనలో బిజీగా ఉన్న భారత క్రికెట్‌ జట్టు కొత్త ఏడాదిలో వరుస సిరీస్‌లు ఆడబోతోంది. స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. జనవరి 11 నుంచి జరగనున్న ఈ వైట్‌బాల్‌ సిరీస్‌కు త్వరలోనే జట్టును ప్రకటించనున్నారు. అయితే అఫ్గాన్‌ సిరీస్‌లో భారత జట్టు సారథిగా ఎవరు పగ్గాలు చేపడతారన్నది సందిగ్ధత నెలకొంది. టీ ట్వంటీ ఫార్మాట్‌కు గత కొంతకాలంగా హార్థిక్ పాండ్యా లేకుంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 29 December 2023, 1:57 PM IST

Published : 
  • 29 December 2023, 1:57 PM IST

Exit mobile version