భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న హోరాహోరీ టీ20 సిరీస్ ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన దశకు చేరుకుంది. రెండో మ్యాచ్లో ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించడంతో సిరీస్ ఉత్కంఠగా మారింది.