వన్డే సిరీస్ కు బిష్ణోయ్, ప్రిన్స్ భారత జట్టులో మార్పులు..!
ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా భారత జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంగ్లాండ్తో జరగనున్న 3 వన్డేల సిరీస్, జింబాబ్వేతో జరగనున్న 3 టీ20ల సిరీస్ల కోసం భారత జట్టులో కీలక మార్పులను బీసీసీఐ ప్రకటించింది.