జపాన్లో సెప్టెంబరు 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఏషియన్ గేమ్స్ జరగనున్నాయి. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటికే భారత పురుషులు, మహిళల జట్లను ప్రకటించింది. గత ఎడిషన్ లో స్వర్ణ పతకం సాధించిన టీమిండియా