ఐపీఎల్ 2026లో లీగ్ స్టేజ్ మ్యాచ్లు ముగిసిన తర్వాత ఆ జట్టు సారథ్యాన్ని వదిలేసిన రిషభ్ పంత్ .. ఇప్పుడు ఆ ఫ్రాంఛైజీనే వీడాడు. వచ్చే సీజన్కు ముందు అతడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరిపోయాడు