భారత్ మరోసారి ప్రపంచ క్రికెట్ పై తన జెండాను ఎగురవేసింది. టీ 20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసి భారత్ విశ్వవిజేతగా నిలిచింది.