ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో భారత్ క్లీన్ స్వీప్ అయ్యింది. హోబర్ట్ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో భారత్ను చిత్తు చేసింది.