భారత స్టార్ షట్లర్, తెలుగు అమ్మాయి పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించారు. టోక్యో వేదికగా జరిగిన జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆమె అద్భుత విజయాన్ని అందుకున్నారు.