చేతులు మారిన రాజస్థాన్ ఫ్రాంచైజీ… డీల్ విలువ రూ.15,600 కోట్లు…!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అత్యంత క్రేజ్ ఉన్న జట్లలో ఒకటైన రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ ఎన్.మిట్టల్ కుటుంబంతో పాటు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదర్ పూనావాలా సంయుక్తంగా ఈ ఫ్రాంచైజీ