ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు కౌంట్ డౌన్ మొదలయింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే టైటిల్ పోరులో భారత్ , న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.