రెడ్ బాల్ క్రికెట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది. ఈ ఏడాది టెస్టుల్లో కొనసాగుతాడని చాలా మంది భావించినా… అది జరిగేలా కనిపించడం లేదు.