పాక్ బోర్డుకు షాక్… పీఎస్ఎల్ కు ఆసీస్ ప్లేయర్స్ డౌటే…!
అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో జరిగిన భారీ ఎయిర్ స్ట్రైక్ నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఈ దాడిలో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన క్రికెట్ ప్రపంచానికీ ప్రభావం చూపుతోంది