జింబాబ్వే పర్యటనలో టీమిండియా మరో పోరుకు సిద్దమైంది. ఇవాళ జరిగే నాలుగో టీ20లో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటోంది.
Team India is ready for another battle in the tour of Zimbabwe.