భారత క్రికెట్ జట్టు యూకే టూర్ ఘోరపరాజయాలతో ముగిసింది. భారీ అంచనాలతో అక్కడకు వెళ్లిన టీమిండియా పూర్తిగా నిరాశపరిచింది. మొదట పసికూన ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవం చవిచూసింది.
ఇంగ్లండ్ పర్యటనలో తీవ్రంగా నిరాశపర్చిన టీమిండియా మరో సిరీస్కు సిద్దమైంది. పసికూన జింబాబ్వే పర్యటనలో భాగంగా మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. గురువారం హరారే వేదికగా జరిగే తొలి మ్యాచ్తో ఈ సిరీస్కు తెరలేవనుంది.
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు షాక్ తగిలింది. గత కొన్ని రోజులుగా పేలవఫామ్తో ఇబ్బంది పడుతున్న అతడికి జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కలేదు.
టీ20 ప్రపంచకప్ లో భారత్ సెమీఫైనల్ కు అడుగుదూరంలో నిలిచింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో దుమ్మురేపింది. బ్యాటింగ్ లో కలిసికట్టుగా రాణించి భారీస్కోరు చేయగా..
టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా కథ ముగిసింది. మరో మ్యాచ్ మిగిలుండగానే ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో సంచలన ఫలితం నమోదైంది. పసికూన జింబాబ్వే అద్వితీయమైన ప్రదర్శనతో ఆస్ట్రేలియాకు షాకిచ్చింది.
టి20 వరల్డ్ కప్ లో చిన్న జట్లు సంచలనాలు నమోదు చేస్తూనే ఉన్నాయి.తమ సత్తా ఏంటో పెద్ద జట్లకు చూపిస్తాయి పసికూనలు.
అండర్ 19 ప్రపంచకప్ భారత్ యువ జట్టు దుమ్మురేపుతోంది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్ అంచనాలకు తగ్గట్టే రాణిస్తోంది.
ఐపీఎల్ , వన్డే ఫార్మాట్ లో నిలకడగా ఆడే టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ అంతర్జాతీయ టీ ట్వంటీల్లో మాత్రం ఎందుకో స్థాయికి తగినట్టు రాణించలేకపోతున్నాడు.