భారత మాజీ క్రికెటర్, 1983 ప్రపంచకప్ విన్నర్ కీర్తి ఆజాద్పై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత విజయాన్ని తక్కువ చేసేలా మాట్లాడటం
భారత్ టీ20 వరల్డ్కప్ హిస్టరీలో మూడోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఇదివరకు 2007లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో, 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో టైటిల్ గెలిచిన టీమిండియా,
అహ్మదాబాద్ లో ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది
టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ అద్భుత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించిన వేళ.. దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. ఈ సమయంలో భారత స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ చేసిన ఓ పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, అతని గర్ల్ఫ్రెండ్ మహీకా శర్మ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ అనంతరం చేసిన సెలబ్రేషన్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.
టీ20 ఫార్మాట్ అంటేనే బ్యాటర్లదే ఆధిపత్యం.. పైగా ఉపఖండపు పిచ్ లలలో ఎక్కువ శాతం బ్యాటింగ్ కే అనుకూలిస్తుంటాయి
ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా.. ఇది సినిమా డైలాగ్… మరి క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే ఎప్పుడు వచ్చామన్నది కాదు మ్యాచ్ గెలిపించామా లేదా..
సెమీ ఫైనల్లో గెలిచాం…ఇంగ్లాండ్పై విజయం సాధించాం…కానీ…గెలిచాం అంటే గెలిచాం అంతే. చచ్చీ చెడీ గెలిచాం. మనస్ఫూర్తిగా విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నాం
టీ20 ప్రపంచకప్ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. ఆదివారం జరిగే మెగా ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా, న్యూజిలాండ్ తో తలపడబోతోంది. ఈ టైటిల్ ఫైట్ కు ముందు భారత్ ఫ్యాన్స్ ను ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది