భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్లో మొదటి మ్యాచ్ జనవరి 25 నుంచి హైదరాబాద్లో జరగనుంది. ఈ మ్యాచ్ ముంగిట టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిని అరుదైన రికార్డు ఊరిస్తోంది. టెస్ట్ క్రికెట్ లో 9 వేల పరుగుల మైలురాయి అందుకునేందుకు చేరువలో నిలిచాడు.

The first match of the India-England Test series will be held in Hyderabad from January 25.