టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. వచ్చే నెలలో వెస్టిండీస్ టీంతో మూడు ఫార్మాట్లలో తలపడనుంది. అయితే, ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల మేరకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు వన్డే, టీ20 సిరీస్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

india vs west indies tour